లాక్ డౌన్ సమయంలో ప్రయాణాలు చేయాలని ఎవ్వరూ అనుకోరు. కానీ.., అనుకోని కారణాలతో ఒక్కోసారి ప్రయాణం చేయక తప్పదు. అలాంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఈపాస్ విషయంలో కొన్ని నిబంధనలు ఫాలో అయ్యి.., జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే పక్క రాష్ట్రాలలో కూడా మీ ప్రయాణాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మరి ఈ పాస్ ల విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏవో ఇప్పుడు చూద్దాం. ముందుగా లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుండి […]
కరోనా కల్లోలం నుండి బయట పడటానికి ప్రపంచదేశాలు అన్నీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో అందరికీ ఆశాజనకమైన మార్గం కనిపించింది వ్యాక్సినేషన్ ఒక్కటే. ఈ విషయంలో అమెరికా, యూకే వంటి దేశాలు కాస్త త్వరగా చర్యలు తీసుకుని అక్కడ వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేశాయి. దీనితో.. ఇప్పుడు ఆయా దేశాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. కానీ.., మన దేశంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర […]
దేశంలో కరోనా కష్టాలు కొనసాగుతోన్నాయి. ఎప్పుడు, ఎవరి జీవితాలు తలకిందులు అవ్వుతాయో అర్ధం కావడం లేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వాలు కూడ చోద్యం చూస్తూ మిన్నుకుండి పోయే పరిస్థితిలు తలెత్తాయి. ఇలాంటి సమయంలో మనసున్న మహారాజులు ముందకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. కొంత మంది నేరుగా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మనిషికి మనిషే తోడు అన్న సత్యాన్ని నిజం చేస్తూ.., మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కానీ.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు కష్టాల్లో ఉన్న […]
కరోనా విపత్కర పరిస్థితిల్లో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో కష్టం. మనసుని కలిచి వేచే విషాద సంఘటనలు దేశం అంతా జరుగుతున్నాయి. తాజాగా తిరుపతి రుయా హాస్పిటల్ ఇందుకు వేదిక అయ్యింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా హాస్పిటల్ లో పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా సరైన సమయానికి అందక 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. చెన్నై నుండి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్స్ 5 నిముషాలు ఆలస్యంగా రావడంతోనే ఈ దారుణం జరిగిందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు […]
కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ పట్టినా ఈ ఒక్క మాట తప్ప ఇంకేమి వినిపించడం లేదు. ప్రజల ప్రాణాలు సైతం గాలిలో దీపాలు అయిపోతున్నాయి. ఇక్కడ ఎవ్వరి జీవితానికి గ్యారంటీ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ఇంకాస్త బాధ్యతగా ఉండాల్సిన నాయకులు, అధికారులు కూడా పరిస్థితిలను హ్యాండిల్ చేయలేకపోతున్నారు. తాజాగా తిరుపతి రుయా హాస్పిటల్ లో జరిగిన ఘటన కూడా ఇదే కోవలోకి వస్తుంది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా హాస్పిటల్ లో పేషెంట్లకు ఆక్సిజన్ […]
కరోనా తాకిడికి సామాన్య జనాల జీవితాలు నీటి బుడగల మాదిరిగా తయారయాయ్యి. ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న వారు.., రేపటికి ఎలా ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఒకవేళ పాజిటివ్ వస్తే పట్టించుకునే నాధుడు లేక ప్రజలు అల్లాడుతున్నారు. పొరపాటున పరిస్థితి సీరియస్ అయితే హాస్పిటల్స్ లో లక్షలు కుమ్మరించాల్సి వస్తోంది. పోనీ.., ఇంతా కడితే ప్రాణాలకి గ్యారంటీ ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. బెడ్స్ దొరకడం లేదు, ఆక్సిజన్ అందటం లేదు. ప్రజలు […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా ప్రబలుతోంది. ఏపీ సచివాలయ ఉద్యోగులను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే నలుగురు ఉద్యోగులు కరోనా బారిన పడి కన్నుమూశారు. దీంతో కరోనా ఉద్ధృతి దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులు లేఖ రాశారు. అనంతరం సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు […]