ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ పై పోలీసుల చర్యలు తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు విధుల్లో ఉండగా సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులనూ అసభ్య పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో పోలీసుల […]
సమాజాంలో నివసించే ప్రతీ వ్యక్తికి ఓ కులం ఉంటుంది. ఆ కులం చేసే వృత్తినే కుల వృత్తి అంటారు. కుల వృత్తి అంటే దేవునితో సమానం అలాంటి వృత్తిని అసభ్య పదజాలంతో విమర్శిస్తే కఠిన చర్యలు తప్పవు అంటోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఓ కులానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఏపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి రకరకాల పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అదీ కాక […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. వచ్చే ఏడాది కి సంబంధించిన ఇంటి పన్ను చెల్లింపు విషయంలో సీఎం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పుర, నగరపాలక, నగర పంచాయతీ పరిధిలో ఉన్న వారు దానికి సంబంధించి పేమెంట్ ముందుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పన్ను ఒకేసారి […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జనరల్ చెకప్ కోసం మణిపాల్ ఆసుపత్రిలో శుక్రవారం నాడు హెల్త్ చెకప్ చేయించుకొన్నారు. 45 నిమిషాల పాటు సీఎం జగన్ హెల్త్ చెకప్ చేయించుకొన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవల సీఎం జగన్ వ్యాయాయం చేస్తున్న సందర్భంలో కాలు బెణికింది. వెంటనే వైద్యులు వచ్చి చికిత్స చేశారు. విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గిపోతుందని వైద్యులు సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన మడమనొప్పితో బాధ పడుతున్నారు. ఈ మద్య […]
జ్యోతిష్యుడు ‘వేణు స్వామి’ యూట్యూబ్ వీడియోలు చూసేవారికి ఈ పేరు కొత్తేం కాదు. ఇప్పటికే చాలా మంది సినిమా, రాజకీయ ప్రముఖుల జాతకం చెప్పి విపరీతంగా ట్రోలింగ్ గురయ్యారు వేణుస్వామి. ఆయన చెప్పే దానిలో 90 శాతం నిజమయ్యాయి అని చెప్తుంటారు. ప్రస్తుతం ఆయన ఓ ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు మొత్తం సీఎం […]
ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటుంది. రేషన్ కార్డు లో రెండు ఫించన్ లు ఉంటె ఒక ఫించన్ తగ్గించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఏపీలో 61.28 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. పెన్షన్ల కోసం రూ. 1478.90 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రాజకీయంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఆరోపణలు వస్తున్నా సరే ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో పింఛన్ తొలగించడమే […]
వినాయక చవితి వేడుకల విషయంలో ఏపీ సర్కారు ఆంక్షలు విధించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. వైసీపీ నేతల కార్యక్రమాలకు కరోనావైరస్ నిబంధనలు అడ్డురానప్పుడు వినాయక చవితి ఉత్సవాలకు మాత్రం కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలు ఎలా వర్తింపజేస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ సంస్మరణ సభకు కరోనా లేదు కానీ విపక్షాలు ప్రభుత్వం తీరును నిరసిస్తూ ధర్నాలు చేస్తే కరోనా కేసులు పెడతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ […]
ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందా? ఇంతలా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? ఆర్థిక అత్య వసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న చర్చ. ఆర్టికల్ 360ని ప్రయోగించి రక్షించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. గతంలో యనమల రామకృష్ణుడు కూడా ఇలాంటి వాఖ్యలు చేయడం విశేషం. కొత్తగా చేసే అప్పుల్లో 42% పాత అప్పులు, వడ్డీలు చెల్లించడానికే సరిపోతున్నా యని, దీనివల్ల […]
మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాలో సినిమా కూడా ఒకటి. థియేటర్లు మూతబడి, షూటింగులు ఆగిపోయి, ఉపాధి లేక తీవ్ర నష్టాన్ని అన్నివర్గాల వారు చవిచూసారు. ఈ నేపథ్యంలో సినిమా కార్మికుల కష్టాలను తీర్చడానికి కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. పేర్ని నాని, ప్రస్తుత సమస్య సీఎంకు వివరించాల్సిందిగా చిరంజీవిని ఆహ్వానించారని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో చిరు ఇంట సినీ పముఖుల సందడి వాతావరణం కనిపించింది. ఈ భేటీలో హీరో […]