చాలా రోజుల నుండి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్న విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కల నెరవేరింది. వారి కోరిక మేరకు సర్కార్ సానుకూలంగా స్పందించింది. అలాగే ఈ ఔట్ సోర్సింగ్ వర్కర్స్కు కూడా గుడ్న్యూస్ తెలిపింది.
అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కుంభ వృష్టిగా వానలు దంచికొట్టాయి. నగరాలన్నీ జలమయమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. జన జీవనం అస్తవ్యస్థమైంది.
క్రికెట్ మైదానంలో మెరుపులా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన అంబటి రాయుడు.. ఇటీవల ఐపీఎల్ 2023 లో సీఎస్ కే తరుపు నుంచి ఆడి కప్పు గెలవడానికి దోహదపడ్డారు. ప్రస్తుతం ఆయన క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పి రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.
ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల్లో బాగా చదవాలనే తపనను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా పలు కీల్ నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్యనందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పలు సందర్భాల్లో అన్న విషయం తెలిసిందే.
అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన నవరత్నాల పేరుతో ఇచ్చిన హమీలను.. అధికారంలోకి వచ్చాక నేరవేర్చేందుకు సిద్ధమైంది వైఎస్సార్సీపీ.
ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలను దశల వారీగా నెరవేర్చుతోంది. వృద్ధాప్య ఫించనుతో పాటు పలు పెన్షన్లను పెంచింది జగన్ సర్కార్. ఇటీవల విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది. తాజాగా మరోసారి మహిళలకు శుభవార్త చెప్పింది.
మనిషిని మృత్యువు ఎప్పుడు ఎలా వెంటాడుతుందో తెలియదు.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అప్పటి వరకు మనతో కూల్ గా మాట్లాడిన వారు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపే మరణిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా వినూత్న పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను సీఎం జగన్ అమలు చేస్తున్నారు.
వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచి ఏపీలో అధికార, ప్రతిపక్షాలు వ్యూహరచనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని.. రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్తే.. ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్తు ప్రచారం చేస్తున్నారు అధికార పక్ష నేతలు. ఈ క్రమంలో జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతూ వస్తుంది.