దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని చోట్ల వీధి కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కల దాడుల్లో ఇటీవల హైదరాబాద్లో ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ రంగంలోకి దిగుతోంది. ఈ సంస్థ ఏం చేయబోతోందంటే..!
కరోనా టీకా కోసం వెళ్తే ఓచోట మొదటి డోసు కొవాగ్జిన్ మరో డోసు కొవిషీల్డ్ వేశారు. మరోచోట ఒకేసారి రెండు డోసులు ఇచ్చారు. ఇంకోచోట ఏకంగా ఎంపీకే నకిలీ టీకా అందించారు. నల్గొండ జిల్లాలో కొవిడ్ టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్క కాటుకు ఇచ్చే రేబిస్ టీకా ఇవ్వడం కలకలం రేగింది. ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల – పాఠశాల హెచ్ఎం ఇచ్చిన లేఖ తీసుకుని కరోనా టీకా వేయించుకునేందుకు […]