లోన్ యాప్ల కారణంగా మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తరచుగా ఎవరో ఒకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీసుకున్నాడు.
పైన కనిపిస్తున్న దుర్మార్గుడు తన సొంత చెల్లి, బావను హత్య చేయాలని పథకం రచించాడు. ఇందులో భాగంగానే ముందుగా చెల్లెలి భర్తను చంపాలని ప్లాన్ గీసి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సొంత చెల్లిని, బావను ఎందుకు హత్య చేయాలనుకున్నాడో తెలుసా?
తమ ప్రేమను పెద్దలు అంగీకరించరు లేదా ఒప్పుకోవడం లేదన్న కారణంగా ప్రేమికులు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుల మతాలు, ఆస్తి అంతస్థులు తమకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయని, తాము పెళ్లితో ఒక్కటవ్వలేమన్న ఆలోచనలో పడి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
రాజకీయాలను ప్రక్షాళన చేయాలని సద్దుదేశంతో ఈ రంగంలోకి అడుగుపెడుతుంటారు. చిన్న ఉద్యోగులే కాదూ ఐఎఎస్, ఐపీఎస్లు సైతం తమ విధులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు.. వస్తున్నారు. కానీ ఈమె కాస్త భిన్నం. ఉద్యోగం కోసం ఆమె రాజకీయాల నుండి వైదొలిగింది.
భార్య ప్రవర్తనపై అనుమానం, ఆమె తీరుపై మనస్తాపం చెందిన ఓ భర్త దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తాను ఎంత చెప్పిన భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆడపిల్లలు ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెడతారు. చాలా మంది అమ్మాయిలు తమ అత్తమామలు, భర్తతో కలసి ఎంతో సంతోషంగా జీవిస్తుంటారు. అయితే కొన్ని కుటుంబాల్లో మాత్రం ఆడపిల్లలు వేధింపులకు గురవుతుంటారు. ఈ క్రమంలో కొందరు యువతలు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ వివాహిత.. కూలీ పనులకు వెళ్లి.. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు షాకిచ్చింది.
హైదరాబాద్ లోన అంబర్ పేట్ కుక్కల దాడి తరహాలోనే మంగళవారం ఏపీలో ఓ బాలుడిపై కుక్కల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడగా.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కిడ్నీలో ఒకటో, రెండో రాళ్లు దాచుకునేవారు ఉంటారు గానీ మరీ 3 వేలు, 4 వేలు రాళ్లు దాచుకోవడం ఏంటండీ? అన్ని రాళ్లు ఉంటే ఆ మనిషి బతుకుతాడా? అని మీకు అనిపించవచ్చు. కానీ అతను సురక్షితంగా ఉన్నాడు. డాక్టర్లు ఉన్నదే ప్రాణాలు కాపాడడానికి. ఒక వ్యక్తి కిడ్నీలో 3 వేల రాళ్లను తొలగించి అతని ప్రాణాలను కాపాడారు. ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఓ 10-15 ఏళ్ల క్రితం వరకు అందాల పోటీలు అంటే.. కేవలం నార్త్ ఇండియన్స్ అన్నట్లుండేవి పరిస్థితులు. ప్రస్తుతం మన తెలుగమ్మాయిలు కూడా అందాల పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఏపీకి చెందిన యువతి మిస్ ఇండియా పోటీలకు ఎన్నికైంది. ఆ వివరాలు..