ఈ మధ్య ప్రపంచంలో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రకృతి మనుషులపై పగబట్టిందా అన్న రీతిలో వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం వల్ల 50 వేల మంది చనిపోయిన విషయం తెలిసిందే.
ప్రపంచాన్ని ఇప్పుడు భూకంపాలు వెంటాడుతున్నాయి.. ప్రకృతి మనిషిపై పగబట్టిందా అన్న తీరులో వరుస భూకంపాలు మనిషికి కంటిమీ కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది అతి పెద్ద భూకంప టర్కీ, సిరియాలో సంభవించింది.. ఈ భూకంప ధాటికి 50 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఈ దేశం కోసం సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలను వెలుగులోకి రాకుండా కుట్ర చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ స్మారకాన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నేతాజీ జాతీయ స్మారకం నమూనాను మోదీ ఆవిష్కరించారు. సోమవారం నేతాజీ 126వ జయంతి సందర్భంగా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేతాజీ స్మారక చిహ్నం నమూనాను ఆవిష్కరించిన మోదీ భావోద్వేగానికి గురయ్యారు. నేతాజీ స్మారక చిహ్నం […]
తాజాగా అండమాన్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెండు వార్డుల్లో టీడీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అవకాశం దొరికితే టీడీపీ, చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేసేందుకు సిద్ధంగా ఉండే వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. అండమాన్ లో టీడీపీ సాధించిన విజయం మీద సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ను అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అవుతారంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఈ […]
వైసీపీ కీలక నేతల్లో ఎంపీ విజయ సాయిరెడ్డి ఒకరు. ఈయన నిత్యం రాష్ట్ర, దేశ రాజకీయాల్లో బిజీగా ఉంటారు. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కూడా ఆయనతోనే విజయ సాయిరెడ్డి ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అండమాన్ దీవుల్లో సడెన్ గా ప్రత్యక్షమైయ్యారు. నిత్యం ఉండే టెన్షన్ల నుంచి రిలీఫ్ కోసం చాలామంది ఈ దీవుల్లో స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు. తాజాగా విజయసాయిరెడ్డి సైతం అదే చేశారు. దీనికి […]
న్యూ ఢిల్లీ- తౌక్టే తుఫాను బీభత్సం నుంచి తేరుకోక ముందే మరో తుఫాను ముంచుకొస్తోంది. కేరళ, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను తౌక్టే సైక్లోన్ అతలాకుతలం చేసింది. జన జీవనాన్ని అస్థవ్యస్తం చేయడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇక ఇప్పుడు మరో తుఫాను దాడికి సిద్దంగా ఉంది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 24 వ తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ తెలిపింది. ఈ […]