ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్లో భారత గ్రాండ్మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఈ కుర్రాడి ఆట తీరుని కొనియాడాడు.
భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ఎంతో గొప్ప పేరుంది. ఆనంద్ మహీంద్రాకు వ్యాపారవేత్తగానే కాకుండా వ్యక్తిత్వం పరంగానూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
భారత దేశంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా గురించి తెలియాని వారు ఉండరు. వ్యాపార రంగంలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ.. ఎన్నో నవ్వులు పూయించేవి, ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే ఫోటోలు, వీడియోలు తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తుంటారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ .. మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అంతేకాక ఎలక్ట్రిక్ ఆటో ను నడుపుతూ తెగ సందడి చేశారు.
శత్రువుకి సైతం సాయం చేయడం భారత సంస్కృతిలో భాగం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం భారతీయుల నైజం. మన దగ్గర తినడానికి ఒక్క మెతుకే ఉన్నా ఆ మెతుకు కూడా ఆకలి అన్న వారికి పెట్టే జీవన విధానం మనది. ఇక ఈ విషయంలో భారత ఆర్మీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మనుషుల ప్రాణాలను కాపాడడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఎంత రిస్క్ అయినా చేస్తారు. టర్కీ-సిరియా దేశాలు భూకంపంతో వణికిపోతుంటే.. మేమున్నాం అంటూ భారత ఆర్మీ ఆపన్న హస్తం అందిస్తోంది.
జీవితంలో విజయం సాధించాలనే తపన ఉండాలే కానీ వయస్సు అడ్డంకి కాదు. అలా వయస్సును సైతం లెక్క చేయకుండా అద్భుత విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జాబితాలో తాజాగా 104 ఏళ్ల బామ్మ చేరింది. మరి.. ఆమె సాధించిన ఆ ఘనత ఏంటంటే..
ఎక్కడో షాపింగ్ మాల్ లో చిన్న షాపులో మొక్కజొన్న అమ్ముకునే సాధారణ కుర్రాడు అతను. అలాంటి కుర్రాడికి ఆనంద్ మహీంద్రా అనే వ్యక్తి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మొక్కజొన్న అమ్ముకునే కుర్రాడికి, ఆనంద్ మహీంద్రాకి ఏంటి సంబంధం? ఆనంద్ మహీంద్రా అంతలా ఇంప్రెస్ అవ్వడానికి కుర్రాడు చేసిన అద్భుతం ఏంటి? ఒకే ఒక్క ట్వీట్ తో ఆ కుర్రాడి జీవితమే మారిపోయింది.
తాజాగా హైదరాబాద్ లోని ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ చూసేందుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున.. ప్రముఖ బిజినెస్ మ్యాన్, మహీంద్రా సంస్థల ఓనర్ ఆనంద్ మహీంద్రా పాల్గొని సందడి చేశారు.