సాధారణంగా కరెంటు బిల్లు అందరికి వందల్లో వస్తుంది. కాకపోతే వేసవికాలంలో ఉక్కపోత భరించలేక ఏసీలు, కూలర్లు వాడితే కాస్త ఎక్కువగా వస్తుంది. కానీ ఓ ఆటో డ్రైవర్ పూరి గుడిసెకు ఏకంగా లక్షల్లో బిల్లు వచ్చింది...
సమాజంలో డబ్బులు సంపాదించుటకు కొందరు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా మోసాలకు తెగిస్తున్నారు. వారు తమ అవసరాలకు డబ్బులు సమకూర్చుకోవడమే కాకుండా దారుణాలకు తెగబడుతున్నారు.
రేషన్ కోసం రేషన్ షాపుల ముందు గంటల తరబడి ప్రజలు పడిగాపులు పడకూడదని భావించిన.. ఇంటి వద్దకే రేషన్ అందించేందుకు సిద్ధమైంది ఏపీలోని జగన్ సర్కార్ . దీని కోసమని ప్రత్యేకమైన వాహనాలను సిద్ధం చేసింది. ఇంటింటికి రేషన్ పంపిణీ కోసం మినీ వ్యానులు, ఎండీయూ వాహనాలను తీసుకొచ్చింది. అయితే..
ఇటీవల విశాఖలో పలు కంపెణీల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. విషవాయువులు లీక్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. తాజాగా అచ్యుతాపురం సెజ్లో మరోసారి విష వాయువు లీక్ కావడంతో పలువురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ అచ్యుతాపురం, అనకాపల్లిలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ అచ్యుతాపురం సెజ్లో మళ్లీ గ్యాస్ లీకైంది. ఈ విషవాయువు పీల్చుకొని 150 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. విష వాయువును పీల్చుకొని […]