ఇతడు చదువుకున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం పాటు భార్యాభర్తలు బాగానే సంసారం చేశారు. కొన్నాళ్లకి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే భార్య బాగా చదువుకోవడం, అందంగా ఉండడం,
పైగా బయటకు ఉద్యోగానికి వెళ్లి వస్తుండం. ఇవన్నీ చూసి భర్త తట్టుకోలేకపోయాడు. అయితే ఇటీవల ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే?
ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల్లో భయానక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అక్కడ భద్రతా లోపం సుస్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటనలు గురించి విన్నాం. తాజాగా మరో ఆసుపత్రిలో..
అనకాపల్లిలో ఇటీవల జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో డివిఎన్ కాలేజీకి చెందిన కొంత మంది విద్యార్థులు జై జనసేన అని నినదించారు. విద్యార్థుల పట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన ఎస్సై.. చేయి చేసుకోవడంతో అతడికి ఉన్నతాధికారుల నుండి అక్షితలు పడ్డాయి. అయితే..
అప్పటి వరకు ఆడుకున్న బాలిక తెల్లారే సరికి గుండె పోటుతో మరణించింది. ఈ ఘటన మర్చిపోక ముందే 35 ఏళ్లు కూడా నిండని ఓ వ్యక్తి హార్ట్ స్ట్రోక్ కారణంగా తుది శ్వాస విడిచాడు. విధులకు హాజరైన వ్యక్తి ఆసుపత్రిలో విగత జీవిగా మారాడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.
నేటి కాలం యువత చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రియుడు మోసం చేశాడని, చదువుల్లో రాణించలేకపోతున్నాననే కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతూ చివరికి.. కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. సరిగ్గా ఇలాగే ఓ బాలిక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. అసలేం జరిగిందంటే?
మద్యానికి బానిసైన వారిలో మార్పు తెచ్చేందుకు నడుం బిగించారో జాయింట్ కలెక్టర్. మద్యం తాగడం వల్ల వచ్చే సమస్యలను చెప్పి వారితో మందు మాన్పించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ భారీ చేప పేరు ముక్కుడు టేపు చేప. ఇది అరుదైన జాతికి చెందినది. దీనిని ఎక్కువగా ఔషద తయారీలో మాత్రమే వాడతారట. అసలు దీని విలువ ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం.
ఏటికేడాది రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి గానీ తగ్గట్లేదు. ప్రభుత్వాలు తగు ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండట్లేదు. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో అడ్డదారులో డబ్బులు సంపాదించే వారు ఎక్కువయ్యారు. సులువుగా డబ్బులు పొందాలనే ఆలోచనతో దారుణలకు పాల్పడుతున్నారు. అవినీతి మార్గంలో డబ్బులు పొందే ప్రయత్నంలో భాగంగా జైలు పాలవుతున్నారు.