భారత దేశంలో కొంతకాలంగా క్రిమినల్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. మహిళలపై లైంగి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయి. దోపిడీలు, దొమ్మీల గురించి చెప్పనక్కరలేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా క్రిమినల్స్ లో మార్పు రావడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు కాబోతున్నది. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. దీంతో రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సహారా చిట్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నష్టపోయిన వారికి డబ్బులు రిఫండ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. మరి ఈ డబ్బును పొందడం కోసం ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలు మీ కోసం.
మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త పార్లమెంట్లో సెంగోల్ని పొందుపర్చనున్నట్లు ప్రకటించారు అమిత్ షా. సెంగోల్ చరిత్ర..
రాజకీయాల్లో ఎప్పుడు విమర్శించుకునే నేతలు కూడా అప్పుడప్పుడు.. ఒకరికొకరు ధన్యవాదాలు చెప్పుకుంటారు. తాజాగా కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ట్వీట్ వైరలవుతోంది. ఆ వివరాలు..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని కేంద్రమంత్రి అమిత్ షా ఘనంగా సన్మానించారు. పక్కనే ఉన్న చిరు పుత్రోత్సాహంతో తెగ మురిసిపోయారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకీ ఎందుకోసం కలిశారో తెలుసా?
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండటంతో ఆమెకు నోటీసులు పంపించింది ఈడీ. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ రానున్నారు.
సయీద్ అన్వర్.. 1997 వరకూ అతడో అనామక క్రికెటర్. అలాంటి వాడిని భారత జట్టే హీరోని చేసింది. చెన్నై వేదికగా జరిగిన ఇండియా - పాక్ వన్డే మ్యాచులో అన్వర్ 194 పరుగులు చేయడంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచానికి హీరో అయిపోయాడు. ఆనాటి నుంచి సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ(200; 2010) చేసే వరకు వన్డేల్లో అదే అత్యుత్తమ స్కోర్. ఆ ఒక్కటి తప్ప అతని కెరీర్ లో అంత పెద్ద గొప్ప ఇన్నింగ్స్ లు ఏమీ లేవు. ఆ ఒక్క ఇన్నింగ్స్ ను చెప్పుకొని.. 2003 వరకు జట్టులో కొనసాగాడు. ఆపై ఫామ్ కోల్పోయి జట్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. మే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, అమిత్ షా పర్యటన దృష్ట్యా బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నియంత్రణ కోల్పోయి వాహనాలును నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.