నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీరు గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారింది. సొంత పార్టీపైనే ఆయన విమర్శలు చేశాడు. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆరోపణలు చేయడంతో.. ఈ విషయం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇక తాజాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి కోటంరెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. ఆ వివరాలు..
పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన.. తర్వాత జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగానే ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.
''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది'' సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ రాజధానుల విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.
ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు షాకిచ్చింది. సత్తెనపల్లి పోలీసులు.. కోర్టు ఆదేశాల మేరకు అంబటిపై కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యూలేషన్ స్కీమ్ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పోలీసులు తెలిపారు. మంత్రి అంబటి రాంబాబు పేరు మీద వైసీపీ నేతలు.. సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన […]
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా ప్రారంభించారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. మూడు రోజుల ఈ పండుగలో మొదటి రోజు భోగి ఉత్సవాలలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఎంతో ఉత్సహంగా పాల్గొంటున్నారు. భోగి వేడుకలలో పాల్గొన్న రాజకీయ, సినీ ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ […]
మంత్రి అంబటి రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేయాలంటూ గుంటూరు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా టికెట్ల పేరిట వసూళ్లకు పాల్డుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఈ ఆదేశాలు జారీ చేసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి పేరిట లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారని జనసేన నేతలు ఆరోపణలు చేశారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్తే వారు కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు తీసుకోలేదనే కోర్టుకి వెళ్లామంటున్నారు. జనసేన నేతలు గుంటూరు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ […]
ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. అధికార, ప్రతిపక్షల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతుంది. అంతేకాక ఇటీవల కొంతకాలం నుంచి జనసేన సైతం దూకుడు పెంచి.. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తుంది. ప్రస్తుత ఏపీ రాజకీయాలను పరిశీలించినట్లయితే ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే జనసేన.. అధికార వైసీపీపై విరుచుకపడుతుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కి ప్రభుత్వంలోని కొందరు మంత్రులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుంతుంది. మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని […]
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాక మంత్రి అంబటి రాంబాబు మీద కొందరు సంచలన ఆరోపణలు చేశారు. కుమారుడు చనిపోయినందుకు ప్రభుత్వం తమకు ఇచ్చిన పరిహారంలో మంత్రి అంబటి రాంబాబు వాటా అడిగారంటూ ఇద్దరు భార్యాభర్తలు ఆరోపించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకు బాధితులు ఎవరు.. ప్రభుత్వం ఎందుకు వారికి పరిహారం అందించింది వంటి వివరాలు.. ఈ ఏడాది ఆగస్టు నెల 20వ తేదీన సత్తెనపల్లి పట్టణంలోని ఓ రెస్టారెంట్లో సెప్టిక్ […]
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్టీఆర్ మార్చడాన్ని టీడీపీ నేతలు, ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై నందమూరి వారసులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వచ్చారు. మొదట జూనియర్ ఎన్టీఆర్, తర్వాత కళ్యాణ్ రామ్ స్పందించగా.. బాలకృష్ణ కూడా ఈ అంశంపై ఘాటుగానే స్పందించారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. “ఎన్టీఆర్ అనేది పేరు కాదు. సంస్కృతి. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు […]
Ambati Rambabu: డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి వైఎస్సార్ సీపీ MLC అనంత బాబు అరెస్ట్పై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. సోమవారం అంబటి మాట్లాడుతూ.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవని అన్నారు. ప్రస్తుతం అనంత బాబు పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల విచారణలో ఆయన తన నేరం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది! ‘‘ సుబ్రమణ్యం నా దగ్గర […]