దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కరు చేసే తప్పుకు ఎంతో మంది బలి అవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణం అంటున్నారు అధికారులు.