నవ మాసాలు మోసి పురిటి నొప్పుల బాధ భరించి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది తల్లి. పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కలలకంటూ పిల్లలే లోకంగా బతుకుతుంది. తల్లి బిడ్డను లాలిస్తూ బుజ్జగిస్తూ అల్లారు ముద్దుగా పెంచుతుంది.
మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియదు. తాగి నానా యాగి చేస్తుంటారు కొంత మంది మద్యం ప్రియులు. రోడ్డుపైనే ప్రతి ఒక్కరితో గొడవపెట్టుకుంటారు. అయిన దానికి కాని దానికి గొడవ పడుతూ.. కోట్లాటకు దిగుతారు.
ఆషాఢం ఆఫర్ వలే మద్యం షాపుల్లో కూడా రాయితీలు పెట్టారు. రెండు బీర్లు కొంటే మరో బీర్ ఉచితం. మందు కొన్నవారి షాపులో గుడ్డు ఉచితమని ఇలా కొన్ని ఆఫర్లు ప్రకటించారు.
మహా నగరంలో ప్రయాణించాలంటే బెస్ట్ ఆప్షన్ మెట్రో రైలు మాత్రమే. వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్లపై రద్దీ పెరిగిపోయింది. దీనికి తోడు ఆఫీసులకు లేదా ఇతర పనులకు బయటకు వెళ్లాలంటే ట్రాఫిక్ కారణంగా ఆలస్యమౌతుంది. దీంతో చాలా మంది మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు.
శుభకార్యమైనా, అశుభకార్యమైన మద్యం లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగట్లేదు. బర్తుడే వేడుకలు, పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లలో మద్యం తాగి తెగ ఎంజాయ్ చేస్తుటారు. మరి కొంత మంది ఫుల్లుగా మద్యం సేవించి నియంత్రణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఆ సమయంలో వారు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. మద్యం మత్తులో ఏం చేస్తారో కూడా తెలియదు. కొన్ని కొన్ని సార్లు ఒళ్లు తెలియకుండా ప్రవర్తించి ప్రమాదాలు భారిన పడుతుంటారు.
ఈ మధ్యకాలంలో మద్యం సేవించే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. వయస్సుతో సంబంధం లేకుండా యువత నుంచి మెుదలు పెడితే ముసలి వారి వరకు చాలా మంది మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తు లో ఉన్న మనిషి ఎంతటి దారుణానికైనా వెనుకాడరు.
ఇటీవల కాలంలో తరచూ కల్తీ మద్యంకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఈ మద్యం తాగి పదుల సంఖ్యలో అమాయకులు మరణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడులో కల్తీ మద్యం కారణంగా 22 మంది మృతిచెందారు. తాజాగా ఓ బార్ లో మద్యం తాగి.. ఇద్దరు వ్యక్తులు మరణించారు.
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. సొంత మనవడిని అమ్మేసి ఆ డబ్బుతో మద్యం తాగాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు నటించాడు. సదరు వ్యక్తి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తాగు బోతు భర్తను మార్చుకునేందుకు ఇంట్లో ఆడవాళ్లు చేయని ప్రయత్నముండదు. చివరకు ఇంటి నుండి వెళిపోతామని బెదిరించినా కూడా భార్యనైనా వదిలేస్తారు కానీ మద్యాన్ని విడిచిపెట్టరు. కానీ తన తాగుబోతు భర్తను మార్చుకునేందుకు ఓ మహిళ చేయని సాహసం చేసింది.
మద్యం ఫూటుగా తాగి, ఒంటి మీద సోయ కోల్పోయి కుటుంబ సభ్యులతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాగేందుకు డబ్బులివ్వాలని గొడవ చేయడం లేదా మందు కోసం గొడవకు దిగుతున్నారు. ఈ మద్యం కోసమే తన మూడో భార్యను కడతేర్చాడో దుర్మార్గుడు.