ఈ మధ్యకాలంలో మద్యం సేవించే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. వయస్సుతో సంబంధం లేకుండా యువత నుంచి మెుదలు పెడితే ముసలి వారి వరకు చాలా మంది మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తు లో ఉన్న మనిషి ఎంతటి దారుణానికైనా వెనుకాడరు.
ఇటీవల కాలంలో తరచూ కల్తీ మద్యంకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఈ మద్యం తాగి పదుల సంఖ్యలో అమాయకులు మరణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడులో కల్తీ మద్యం కారణంగా 22 మంది మృతిచెందారు. తాజాగా ఓ బార్ లో మద్యం తాగి.. ఇద్దరు వ్యక్తులు మరణించారు.
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. సొంత మనవడిని అమ్మేసి ఆ డబ్బుతో మద్యం తాగాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు నటించాడు. సదరు వ్యక్తి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తాగు బోతు భర్తను మార్చుకునేందుకు ఇంట్లో ఆడవాళ్లు చేయని ప్రయత్నముండదు. చివరకు ఇంటి నుండి వెళిపోతామని బెదిరించినా కూడా భార్యనైనా వదిలేస్తారు కానీ మద్యాన్ని విడిచిపెట్టరు. కానీ తన తాగుబోతు భర్తను మార్చుకునేందుకు ఓ మహిళ చేయని సాహసం చేసింది.
మద్యం ఫూటుగా తాగి, ఒంటి మీద సోయ కోల్పోయి కుటుంబ సభ్యులతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాగేందుకు డబ్బులివ్వాలని గొడవ చేయడం లేదా మందు కోసం గొడవకు దిగుతున్నారు. ఈ మద్యం కోసమే తన మూడో భార్యను కడతేర్చాడో దుర్మార్గుడు.
నేటికాలంలో మద్యం తాగే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రభుత్వాలకు వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం ఈ మద్యం నుంచే వస్తుంది. కొందరికి మద్యం చుక్క పడనిదే రోజు ప్రారంభం కాదు. అలానే చాలా మంది స్నేహితులు పార్టీలు చేసుకుంటున్నారంటే మద్యం తప్పనిసరిగా ఉంటుంది. తాజాగా మద్యం ప్రియులకు ఓ శుభవార్త వచ్చింది.
దేశంలో ఉన్న పర్యాటక కేంద్రల్లో గోవా కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ బీచ్ లో పర్యాటకులు ఎంతో ఆనందంగా గడుపుతుంటారు. గోవాలో పోర్చుగీసు నిర్మాణాలు.. అడవులు, జలపాతాలు చూస్తుంటే పర్యాటకులు తన్మయత్వంతో మైమరచిపోతుంటారు.
'మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని ప్రచారాలు చేసిన మారే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందంట. మందు, బీర్ తాగితే ఆరోగ్యం పాడవుతుందని చాలా మంది అంటుంటారు. అది వాస్తవామే కానీ.. బీర్ తాగే అలవాటు ఉంటే మాత్రం కొన్ని వ్యాధులు మీ దరి చేరవు.
మానవుడి నుండి కంటికి కనిపించని సూక్ష్మ జీవి వరకు వాటి కంటూ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. కొన్నినీటిలోనే జీవించగలవు. కొన్నినేలపైనే జీవనాన్ని సాగించగలవు. ఉభయ చరాలు రెండింటీలోనూ నివసించే సత్తా ఉంటుంది. అలా ఓ రైతు పెంచుకున్న మేక ఓ పని చేస్తూ వార్తల్లో నిలిచింది.
ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు, స్నేహితులు అనే తేడా లేకుండా దాడులు చేయడం... చంపేయడం లాంటివి చేస్తున్నారు. జరగాల్సిన అనర్థం జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపం చేందుతున్నారు.