ప్రతిభకు అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్, టెస్టు స్పెషలిస్ట్ రహానేని చూస్తే అర్ధం అవుతుంది. ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో స్థానం సంపాదించిన రహానే.. అక్కడ రాణించి ఏకంగా వెస్టిండీస్ సిరీస్ కి వైస్ కెప్టెన్ గా నియమించబడ్డాడు.
అంబటి రాయుడు రిటర్మెంట్ వ్యవహారం గురించి రోజుకొక చర్చ నడుస్తూనే ఉంది. ఏ విషయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనబడడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా విజయ్ శంకర్ ప్లేస్ లో అనుభవం, సీనియారిటీ ఉన్న ప్లేయర్ను సెలెక్ట్ చేస్తే బాగుండేది అని చెప్పుకొచ్చాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడని అందరికీ తెలుసు. కానీ గాయం చేతి వెలికి గాయమైన బ్యాటింగ్ కొనసాగించిన సంగతి కొంతమందికే తెలుసు. ఇదే విషయమై రహానే భార్య మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
ఈ మ్యాచ్ టీమిండియాకు గెలిస్తే అది కేవలం ఫ్యాట్ కమ్మిన్స్ కారణంగానే అని చెప్పుకోవాలి. అదేంటి భారత్ కి కమ్మిన్స్ అదృష్టం తోడవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా.. మీరు వింటుంది నిజమే. ఈ మ్యాచులో టీమిండియా ప్లేయర్లకి ఆసీస్ కెప్టెన్ అనుకోని వరంలా మారాడు.
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా అజింక్య రహానే తన క్లాస్ షోని చూపించాడు. ఈ క్రమంలోనే అజింక్యా రహానే ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ అజింక్యా రహానె ఐపీఎల్ పదహారో సీజన్ తొలి అంచెలో అదరగొట్టాడు. అద్భుతమైన బ్యాటింగ్తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత మాత్రం అతడు నెమ్మదించాడు.
సాధారణంగా అంపైర్ లు గ్రౌండ్ లో ఎలాంటి భావోద్వేగాలను చూపించారు. భారీ సిక్సర్లు, స్టన్నింగ్ క్యాచులు పట్టిన ఇవేమి మాకు కొత్త కాదు అనేలా ఉంటారు. ముఖంలో ఎలాంటి హావభావాలను చూపించకుండా చాలా స్ట్రిక్ట్ గా, ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. అయితే నిన్న మ్యాచులో ఒక క్యాచ్ అంపైర్ నే అవాక్కయేలా చేసింది.
MS Dhoni: టెస్టు ప్లేయర్ అనుకున్న రహానే ఐపీఎల్లో దుమ్మురేపుతున్నాడు. అంతకు ముందు రంజీల్లో కూడా అదరగొట్టాడు. దీంతో అతనికి మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అయితే ఆ పిలువు వెనుక ధోని ఉన్నాడు.
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దుమ్మురేపుతోంది. వరుస విక్టరీలతో ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతోంది. సీఎస్కే సారథి ధోని జట్టును అన్నీ తానై నడిపిస్తున్నాడు. అయితే గెలిపిస్తున్నందుకు కాదు.. మరో విషయంలో ధోనీని విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు.
ఐపీఎల్ అంటే కుర్రాళ్ల టోర్నీ అనుకుంటారు. అలాంటిది పనయిపోయింది అనుకున్న రహానె.. ఈ సీజన్ లో రప్ఫాడిస్తున్నాడు. బ్యాటింగ్ తోపాటు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారిపోయాడు.