చాలా మంది పాలసీలు కడుతుంటారు. పాలసీ కట్టిన వారు సడన్ గా చనిపోతే నామినీగా ఉన్న కుటుంబ సభ్యులకు బీమా వస్తుంది. అయితే కొంతమంది డబ్బులకు కక్కుర్తిపడి చావు తెలివితేటలు చూపిస్తున్నారు. బతికుండగానే చనిపోయినట్టు నాటకం ఆడి బీమా సంస్థలను మోసం చేయాలని చూస్తున్నారు. తాజాగా ఓ ముఠా చావు తెలివితేటలు ఉపయోగించి ఎల్ఐసీ నుంచి రూ. 2 కోట్లు నొక్కేద్దాం అనుకుంది. కానీ చివరకు ఒక తప్పు వల్ల దొరికిపోయింది.
పైన కనిపిస్తున్న బాలిక పేరు తేజస్విని. చిన్నప్పటి నుంచి ఆమెకు డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. ఇదిలా ఉంటే అయితే ఓ రోజు రాత్రి మిగిలిపోయిన ఇడ్లీ-సాంబర్ తినింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
దేశంలో నకిలీ వైద్యులు బాగోతాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డాక్టర్ డిగ్రీ కాదు కదా కనీసం డిగ్రీ కూడా లేని వాళ్లు వైద్యులుగా చెలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జనాలు కూడా వీరిని అమాయకంగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అనారోగ్య సమస్యలతో వచ్చిన జనాలకు నకిలీ వైద్యుడు ఒకరు ఏకంగా పశువుల ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. […]
మరో 24 గంటల్లో ముంబై, థానె, ఉత్తర కొంకణ్, పాలగఢ్ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాయ్గఢ్లో మరింత ఎక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. తీర ప్రాంతాలలో బలమైన గాలులు వీస్తాయని సూచించింది. తుఫాన్ నుంచి ముంబై నగరానికి నేరుగా ముప్పులేదని వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న అలలతో పశ్చిమ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తే […]