పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈ రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యవసర భేటీ నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఏఈ పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని అంది.