టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79వ రోజుకి చేరుకుంది. 79వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలో ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకుంది. ఆదోనీ టౌన్ చేరుకోగానే ఆయన అభిమానులు పెద్ద యెత్తున నినాదాలు చేశారు. అయితే ఈ సమయంలో ప్రతిపక్ష నేతలను లోకేశ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 76వ రోజుకి చేరుకుంది. 76వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోని ములిగుందం విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.