చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తుతున్నాయి. కొంత మంది వృద్ధాప్యంతో కూడిన సమస్యలు, మరికొంత మంది అనారోగ్య సమస్యలతో ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. తాజాగా..
నటి ఖుష్బు గురించి తెలియని వారుండరు. 1990వ దశకంలో దక్షిణాది సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పలు అంశాలతో నిత్యం వార్తల్లో కనిపిస్తున్న ఖుష్బు.. ఇప్పుడు ఓ ట్వీట్ చేసి చూపు తన వైపు తిప్పుకున్నారు.
1980-90 దశకాల్లో హీరోగా అలరించిన ప్రభు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. చంద్రముఖి సినిమా ద్వారా ఈ తరం తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభు.. ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా ప్రభు అస్వస్థతకు గురయ్యారు. ఆ వివరాలు..
సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటులు శివాజీ గణేశన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కోలీవుడ్ లోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. ఆయన కుమారుడు, మనువడు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నటుడు శివాజీ గణేషన్ ఇంట్లో ప్రస్తుతం ఆస్తికి సంబంధించిన కొడవలు మొదలైనట్లు తెలుస్తుంది. తమ తండ్రి ఆస్తిలో భాగం కోసం ఆయన కుమార్తెలు కోర్టుకెక్కారు. తమిళ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ నటుల్లో ఒకరైన శివాజీ గణేశన్ కి ఇద్దరు […]