లుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడిన ఘటనలు ఇటీవల కాలంలో చూశాం. ఈ ఘటనల్లో అధికంగా కార్మికులు బలౌతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో ఎందోమంది చనిపోయి కుటుంబ సభ్యులు పెద్దదిక్కు కోల్పోతున్నారు.
పైవంతెనల నిర్మాణంలో ఒక్కోసారి నిర్మాణలోపమో, నాణ్యతా లోపమో కానీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ ఎల్బీనగర్లో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలి పది మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
రీసెంట్ గా ఐపీఎల్ ఆడి సొంతూరికి వెళ్లిపోయిన ఓ యంగ్ క్రికెటర్ యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద అదుపు తప్పి ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ప్రస్తుతం ఆయన ఆస్పిత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈమధ్య కాలంలో విడుదలైన చిత్రాల్లో.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ది కేరళ స్టోరీ. లవ్ జిహాద్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఇక తాజాగా ఈ చిత్రం దర్శకుడు, హీరోయిన్ ప్రమాదానికి గురయ్యారు. ఆ వివరాలు..
విక్రమ్ తెలుగు పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. 52 ఏళ్ల వయస్సులో కూడా చాలా ఫిట్గా కనిపిస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతుంటారు. ఆయన స్టైల్ కానీ, బాడీ ట్రాన్ఫర్మేమేషన్కు చాలా మంది నటీనటులు ఫిదా అవుతుంటారు.
కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను పార్టీలు విడుదల చేస్తున్నాయి. ఈ సమయంలో బీజెపీ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవ రాజు బొమ్మైకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.