సాధారణ ప్రయాణికుల రవాణలో ముఖ్యమైనది బస్సు రవాణ. ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో బస్సు లది కీలక పాత్ర. అందుకే అంటారు..’ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం’ అని. అయితే ఆగస్టు 15 సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రయాణికులకు అందించనుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా తెలంగాణ ఆర్టీసీ నష్టాలలో కొనసాగుతోంది. అయినప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నడుపుతోంది. సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ […]
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అసహనం వ్యక్తం చేశారు. హస్తినాకు వచ్చిన చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చేందుకు కేశినేని నిరాకరించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా.. రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశం జరగనుంది. ఈ […]
భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు కావొస్తున్న తరుణంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుక ఓ ఉద్యమంలా అవతరించిందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా ఆగస్టు నెల 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను ఉంచాలని పిలుపునిచ్చారు. […]
తెలుగు ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో యుద్ధ వీరులకు రామ్ చరణ్ నివాళ్లు అర్పించారు. సికింద్రాబాద్లో శనివారం పరేడ్ గ్రౌండ్లో డిఫెన్స్ అధికారులు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అమర వీరులకు […]