సెలబ్రిటీల మీద వచ్చినన్ని రూమర్లు.. ఇక ఎవరి మీద రావు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఫేక్ న్యూస్ మరింత విస్తరిస్తోంది. సెలబ్రిటీల మీదనే కాక.. వారి పిల్లల గురించి కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బీ మనవరాలు.. హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు ఏమన్నదంటే..
సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీల గురించి వచ్చినన్ని తప్పుడు వార్తలు ఇక ఎవరి గురించి రావు. సెలబ్రిటీలు అయినందుకు వారితో పాటు.. వారి కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లల మీద కూడా తప్పుడు వార్తలు వస్తుంటాయి. ఐశ్వర్యరాయ్ కుమార్తె మీద కూడా ఇలాంటి తప్పుడు వార్తలు వచ్చాయి. ఆమె ఏం చేసింది అంటే..
ఆమె పుట్టి పెరిగింది కర్ణాటకలో. కానీ ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా హీరోయిన్. ఆమె కళ్లు చూస్తే కుర్రాళ్లు ఫుల్ ఫిదా అయిపోతారు. అప్పుడెప్పుడో 1997లో మొదలైన ఆమె కెరీర్ ఇప్పటికీ అద్భుతంగా సాగుతోంది. రీసెంట్ ఆమె చేసిన ఓ పాన్ ఇండియా మూవీ.. ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో ఆమె అందం చూసిన ఫ్యాన్స్.. వాహ్ అంటుంటే, కొందరు హీరోయిన్లు మాత్రం కుళ్లుకుంటున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్నప్పటి ఫొటోస్ కొన్ని వైరల్ గా […]