మనం ఎక్కిన బస్సు.. సడెన్గా ఆగిపోవడం చూశాం. ఒక్కసారైనా అటువంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు ప్రయాణీకులు. బస్సు రీపేరు కావడం వల్లే, టైరు పంచరు కారణంగా, ఇతర సాంకేతిక సమస్యల వల్ల బస్సు ఆగిపోతూ ఉంటుంది.
ఆర్టీసీ ప్రజలను ఆకర్షితులను చేయుటకు ప్రజలకు చాలా ఆఫర్లు పెడుతుంది. సంస్థకు లాభాలను చేకూర్చే క్రమంలో అనేక మార్పులు చేస్తుంది. అందులో భాగంగానే మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది.
అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచే కొందరు గురువులు విచక్షణ కోల్పోతున్నారు. దురుసుగా ప్రవర్తించి ఉపాధ్యాయలోకానికి మచ్చ తెస్తున్నారు. ఓ స్కూల్లో సహనం కోల్పోయిన మహిళా టీచర్ విద్యార్థిని తల్లి చెంపపై కొట్టింది.
కడప జిల్లాకు చెందిన నూరీ పర్వీన్ కరోనా సమయంలోనూ ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుపరిచితంగా మారిపోయింది.
తిరుపతి-గుంటూరు ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులకు దొంగలు చుక్కలు చూపించారు. ఒకేసారి 20 నుంచి 25 మంది దొంగలు రైలులో దూరి భారీ దోపిడికి పాల్పడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగం అంటే మాటలు కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి.. ఎంతో కష్టపడితే కానీ సర్కార్ కొలువు సాధించలేం. అన్ని బాగుండి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా.. ఆఫర్ లేటర్ అందుకునే వరకు ఎన్నో వివాదాలు. ఇలా 1998 లో నిర్వహించిన డీఎస్సీ కూడా ఇలానే వివాదాస్పదం కాగా.. తాజాగా ఆ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తోంది ప్రభుత్వం. ఆ వివరాలు..
అనేక కులాల, మతాల కలయిక భారత దేశం. ఈశ్వరు అల్లా తేరానామ్, సబ్ కో సన్మతి దే భగవాన్ మన గీతం. ఇక్కడ హిందువులు, ముస్లిం, క్రైస్తవులు అన్నదమ్ములుగా జీవిస్తుంటారు. హిందువుల పండుగలను ముస్లింలు గౌరవిస్తుంటారు. రంజాన్ మాసాన్ని హిందువులు సైతం పవిత్ర దినాలుగా భావిస్తుంటారు. అయితే ఓ హిందు దేవాలయంలో ముస్లింలు ప్రవేశించి, పూజలు చేసే ఆనవాయితీ ఓ ప్రాంతంలో ఉంటుందని తెలుసా..?
కొన్నేళ్ల ముందు వరకు అదో పేద గ్రామం. అక్కడి ప్రజలు కూలీ పనులు చేసుకుని జీవించేవారు. చాలీ చాలని సంపాదనతో ఓ పూట తిని, ఓ పూట తినక కాలం వెళ్ల దీసే వారు. కానీ, ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయంతో ఆ ఊరు భవిష్యత్తే మారి పోయింది. పేరులో పల్లె ఉన్నా పట్టణానికి ఏమాత్రం తీసిపోని అభివృద్ది సాధించింది. ఏకంగా ఆ ఊరు వార్తల్లో నిలిచే స్థాయికి వెళ్లింది. ఆ ఊరే ఖాదర్పల్లె. నాడు కూలీలు.. […]
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో విషాదం నెలకొంది. జమ్మలమడుగులో ఓ ఇళ్లు కూలిన ఘటనలో నూర్జహాన్ అనే మహిళ మృతి చెందింది. పాత కాలం నాటి మట్టి ఇళ్లు కావడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాలను అధికారులు, స్థానికులు తొలగించారు. శిథిలాల నుండి ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఆమె పిల్లలు తృటిలో ప్రాణపాయం నుండి తప్పించుకున్నారు. ఆ ఇంట్లోని ఒక వైపు భాగమే కూలిపోగా.. పిల్లలు మరో వైపు ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు […]
ఈ సంక్రాంతి ఆ కుంటుంబంలో విషాదాన్ని నింపింది. భోగి రోజు మంట వేసేందుకు ఊరంత సిద్ధమవుతున్న తరుణంలో.. ఆ ఇంట్లో మాత్రం రక్తం ఏరులై పారింది. పండుగపూట ఒక ప్రాణం పోగా.. రెండు పసి ప్రాణాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విషాద సంఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన బసిరెడ్డి నరసింహారెడ్డి(47).. తన కుమారుడు అభితేజ రెడ్డి, కుమార్తె పావనిపై శనివారం తెల్లవారుజామున గొడ్డలితో దాడి చేశాడు. […]