భారత మహిళలు మరో ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్ధమవుతున్నారు. దక్షిణాఫ్రికా గడ్డ మీద ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ విమెన్స్ టీ20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఇటీవల సౌతాఫ్రికాలోనే నిర్వహించిన అండర్-19 మహిళల కప్ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే పొట్టి ప్రపంచ కప్ను చేజిక్కించుకునేందుకు సీనియర్ విమెన్స్ టీమ్ రెడీ అవుతోంది. 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ […]
విదేశీ, స్వదేశీ అన్న తేడా లేకుండా భారత జట్టు వరుస విజయాలతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నీల్లో విఫలమైనా.. ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం భారత్దే పైచేయి ఉంటోంది. అందులోనూ.. స్వదేశంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో చూసుకుంటే భారత జట్టుకు అడ్డులేదనే చెప్పాలి. విజయాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ తరువాత నుంచి వెస్టిండీస్పై 2-1, ఆస్ట్రేలియాపై 2-1, ఇంగ్లాండ్పై 2-1, వెస్టిండీస్పై 3-0, సౌతాఫ్రికాపై 2-1, శ్రీలంకపై 3-0, న్యూజిలాండ్పై 3-0.. ఇలా […]
ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించే మ్యాచ్ ఏదైన ఉందంటే.. అది భారత్-పాక్ మ్యాచ్. ఈ రెండు దేశాలు క్రికెట్ ఆడుతున్నాయంటే.. అదో మినీ యుద్ధమే. గెలుపుకోసం ఇరుదేశాల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడతారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వివిధ కారణాల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్స్లోనే […]
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఆసక్తి చూపిస్తారు. ఈ దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ అలాంటిది మరీ. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. ప్రపంచం మొత్తం క్రికెట్ మొత్తం క్రికెట్ ఫీవర్తో ఊగిపోతుంది. అయితే.. కొన్నేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. పాకిస్థాన్లో క్రికెటర్లపై బాంబు దాడి, ఇండియాలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత జట్టు పాకిస్థాన్ వెళ్లి క్రికెట్ […]
‘భారత్- పాకిస్తాన్‘ ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఉండే కిక్కే వేరు. ఇరుదేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం దృష్టంతా ఆ మ్యాచ్ వైపే ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేమికులైతే.. ఆరోజు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. అయితే.. సరిహద్దు వివాదాలు, దౌత్య కారణాల కారణంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగటం కనుమరుగైపోయింది. ఏదో అడపాదడపా ఐసీసీ టోర్నీల్లో తలపడతున్నా.. అవి అభిమానులకు సరిపొవట్లేవు. ఇదిలావుంచితే.. ఇకపై ఈ ఇరు జట్ల ప్రతిష్టాత్మక టోర్నీల్లో […]
చాలా కాలంగా భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్యసంబంధాలు సరిగాలేవు. దీంతో ఆ ప్రభావం ఆటపై కూడా పడింది. క్రికెట్ ఆడేందుకు ఇండియా పాకిస్థాన్ వెళ్లడం గానీ.. పాకిస్థాన్ ఇండియా రావడం గానీ.. జరగడం లేదు. 2009లో భారతలో ఉగ్రదాడి, అలాగే పాకిస్థాన్లో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ వెళ్లడం మానేసింది. అలాగే పాకిస్థాన్ జట్టును కూడా ఇండియా రానివ్వడం లేదు. భారత క్రికెట్ అభిమానులు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు ఇష్టపడుతున్నారని కానీ.. పాక్ జట్టు భారత […]
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీ.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఒక లెజెండ్. 14 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి.. అలుపెరగకుండా పరుగుల వరదపారిస్తున్నాడు. తన అద్భుత బ్యాటింగ్తో టీమిండియా ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. కెప్టెన్గా కూడా టీమిండియా విజయవంతంగా నడిపించి.. టెస్టుల్లో తిరుగులేని శక్తిగా మార్చాడు. ఆటగాడిగా ఎవరీ అందనంత ఎత్తుకు ఎదిగిన కోహ్లీ.. రికార్డుల మోతమోగించాడు. సెంచరీలు చేకుండా.. 60లు 70లు కొడితే, కోహ్లీ ఫామ్లో […]
క్రికెట్లో బ్యాటర్ పలు విధాలుగా అవుట్ అవుతాడు. క్లీన్ బౌల్డ్, క్యాచ్ అవుట్, లెగ్ బీఫోర్(ఎల్బీడబ్ల్యూ), రనౌట్.. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు హిట్ వికెట్గా కూడా అవుట్ అవుతారు. కానీ ఒక రనౌట్ మాత్రం ప్రపంచ క్రికెట్ చరిత్రలో అలా నిలిచిపోయింది. ఇలా కూడా రనౌట్ అవుతారా? అనే సందేహం కలిగేలా.. ఇలా అవుట్ అవ్వాలంటే కేవలం పాకిస్థాన్కు మాత్రం సాధ్యం! అనే రనౌట్ ఒకటి ఉంది. అదే 2007లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ […]
ఇప్పుడంటే ధోనిని అంతా మిస్టర్ కూల్.. మిస్టర్ కూల్.. అంటున్నారు, కానీ.. కెరీర్ ఆరంభంలో ధోనికి ఉన్న అసలు బిరుదు వేరే. పొడుగు జుట్టుతో జూలువిదిల్చిన సింహంలా.. అంతవరకు ఎవరూ చూడని హెలికాప్టర్ సిక్సులతో విరుచుకుపడేవాడు. వన్డే, టెస్టు అనే తేడా లేకుండా బౌలర్ల భరతం పట్టేవాడు. అతని బ్యాటింగ్ చూసి.. ప్రపంచ క్రికెట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరీ కుర్రాడు..? మరీ ఇంత భయంలేకుండా ఆడుతున్నాడంటూ.. మాజీ క్రికెటర్లతో పాటు సగటు క్రికెట్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్లో టీమిండియా పరాజయం పాలైంది. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. సూపర్ 12లో ఐదు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు గెలిచి.. గ్రూప్ టాపర్గా సెమీస్ చేరిన భారత్ జట్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్లో ఉండటంతో ఇంగ్లండ్ను ఓడించి టీమిండియా ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. అనుకున్నట్లే […]