ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విప్లవం రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. అన్ని రంగాల్లో అత్యాధునిక ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితమే మన దేశంలో సాంకేతిక రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 5 జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే 6జీ కూడా అందుబాటులోకి రానుంది అని తెలిపారు కేంద్ర టెలికాం మంత్రి. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..