ప్రముఖ టెలికాం రంగ సంస్థ రిలయన్స్ జియో భారత్ లో 5G సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. జూలైలో జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ అత్యధిక ధర వెచ్చించింది. ఈక్రమంలో వేలం ముగిసిన కొన్ని రోజులకు రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడతూ.. తమ కంపెనీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను 5G సేవలతో జరుపుకోనుందని తెలిపారు. రిలయన్స్ ఇప్పుడు భారతదేశంలోని టాప్ 1,000 నగరాల్లో 5G […]
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5జీ స్పెక్ట్రం వేలం.. తీవ్ర నిరాశను మిగిల్చింది. గత రెండేళ్లతో పోల్చితే మెరుగైన ఫలితాలు కనిపించినప్పటికీ.. 70 శాతం స్పెక్ట్రమ్ మాత్రమే అమ్ముడైంది. రూ.4.3 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రంను అమ్మకానికి పెడితే.. రూ.1.5 లక్షల కోట్లకే బిడ్లు పరిమితమయ్యాయి. కాగా, నిరుడు 4జీ స్పెక్ట్రం వేలంలో రూ.77,815 కోట్ల బిడ్డింగ్ జరగగా, 2010లో చేపట్టిన 3జీ స్పెక్ట్రం వేలంలో రూ.50,968.37 కోట్ల బిడ్లు వచ్చాయి. ఈ రకంగా చూస్తే మాత్రం […]
ఎట్టకేలకు 5జీ సేవలు భారత్లో అందుబాటులోకి రానున్నాయి. ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో.. వేలం పక్రియ కొనసాగుతోంది. 4జీతో పోలిస్తే పది రెట్లు వేగవంతంగా ఉండే 5జీ సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రం వేలంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా పోటీపడుతోంది. బుధవారం సాయంత్రంవరకు ఎవరు దక్కించుకున్నారన్న విషయం కొలిక్కిరావొచ్చు. ప్రస్తుత 4జీ కంటే 5జీలో టెలికాం సేవల వేగం […]
ప్రస్తుతం ఎక్కడ చూసినా 5జీ స్పెక్ట్రమ్ వేలం గురించే చర్చ. 4జీతో పోలిస్తే 10 రెట్ల అధిక వేగంతో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. అల్ట్రా హైస్పీడ్, కోట్లాది డివైజెస్ తో రియల్ డేటా షేర్ చేసుకునే సదుపాయం ఉంటుంది. మంగళవారం (జులై 26) ఉదయం 10 గంటలకు ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. వేలం మిగిలి ఉంటే బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉంది. రూ.4.3 […]
భారత టెలికం రంగంలో ఇప్పటి వరకు అనేక సంచలనాలు చోటు చేసుకున్నాయి. టెలికాం రంగంలో ఇప్పటి వరకు అంబానీ, భారతి మిట్టల్, బిర్లా వంటి ప్రముఖులు ఉన్నారు. జియోతో వచ్చి అంబానీ టెలికాం రంగంలో సృష్టించిన సంచలనం అందరికి తెలిసిందే. తాజాగా ఈ రంగంలో మరో వ్యాపార దిగ్గజం రానున్నారు. అంబానీ, బిర్లాకు పోటీగా అపర కుబేరుడు గౌతమ్ అదానీ సిద్దమవుతున్నారు. త్వరలో నిర్వహించనున్న 5జీ స్పెక్ర్టం వేలంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అదానీ […]