బిగ్బాస్ 5 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అందరి ఆదరణ పొందిన మెగా షోగా గుర్తింపు పొందింది ,ఇంట్లోని ప్రతి అతిథి కోసం ఊహించని మలుపులతో కూడిన ప్రపంచాన్ని సృష్టించే రీతిలో ఇది తీర్చిదిద్దబడింది. బిగ్బాస్ ఇంటిలోకి ప్రవేశించే పోటీదారులందరూ విజేతగా నిలిచే ప్రయత్నంలో తమను తాము తెలుసుకుంటారు. ఈ ఇంట్లో చివరి వరకూ కొనసాగేందుకు అతిధులు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. వారికోసం అనేక భ్రమలు, నటన, నాటకీయత, ప్రేమ, వినోదం, ఎన్నో సరదాల కు దారితీసే […]
స్నేహం ప్రపంచంలోనే ఇదొక అద్భుతమైన బంధం. నిజమైన స్నేహితుడు మనతో ఎటువంటి బంధుత్వం లేకపోయినా స్నేహం అనే బంధం కోసం ఏమైనా చేయడానికి సిద్దమైపోతాడు. కొన్నిసార్లు మన సొంత వాళ్లకు మించి మనకోసం త్యాగాలు చేస్తుంటారు. ఎంత విపత్కర సమయంలోనైనా మనకు అండగా నిలబడి మనకోసం తను రిస్క్ చేస్తారు. ఇలా చెప్పుకుంటే పోతే స్నేహం యొక్క గొప్పతనం అనంతం. అయితే స్నేహం అన్నది ఏ ఒక్క వర్గానికో, మతానికో సంబంధించింది కాదు మహా ఐశ్వర్యవంతునికైనా, కటిక […]
కరోనా తరువాత అందర్నీ వణికిస్తున్నసమస్య ‘పెగాసస్’ ..సామాన్య మానవులనుంచి డబ్బున్నోళ్ళ వరకూ ఏమైపోతుందోనని భయపడుతున్నారు. దేశ వ్యవహారంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయోనని ఆలోచనలో పడ్డారు. ఎందరో ప్రముఖులు దీనిపై చర్య తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించి పరిష్కారం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 5న సుప్రీం కోర్టు విచారించనుంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్ […]
జీమెయిల్ యూజర్లు తక్కువ స్టోరేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అవసరంలేని ఈ-మెయిల్స్ను ఒకేసారి డిలీట్ చేయటం సాధ్యం కాదు. 50-100 కంటే ఎక్కువ మెయిల్స్ను డిలీట్ చేయడం సాధ్యపడదు. అయితే ఒక సింపుల్ ట్రిక్తో 100 కాదు.. ఏకంగా వేలకొద్దీ ఈ-మెయిల్స్ను డిలీట్ చేయొచ్చు. అదెలాగో చూడండి..ఎక్కువ మొత్తంలో మెయిల్స్ను డిలీట్ చేసేందుకు జీమెయిల్ వెబ్ వెర్షన్ ఓపెన్ చెయ్యాలి. తరువాత “is:read” అనే కమాండ్ సెర్చ్ బాక్స్లో టైప్ చేసి ఎంటర్ చేయాలి. అప్పుడు మీరు […]
దేశంలో కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి ఐటీ సంస్థ లు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. కరోనా పూర్తిగా తగ్గేవరకు వారు ఇంటి నుంచే పని చేసుకోవచ్చని ఆయా సంస్థ లు పలుసార్లు ప్రకటించాయి. ఇప్పట్లో పూర్తి స్థాయిలో కార్యాలయాలను తెరవడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా లేవు. ఉద్యోగుల రక్షణే తమకు ముఖ్యమని అంటున్నాయి. వర్క్ ఫ్రం హోం వద్దని, ఉద్యోగులను క్రమంగా కార్యాలయాలకు పిలిపించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ […]
రాజకీయరంగం నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసే నిస్వార్ధ వేదిక .అహోరాత్రాలు ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తూ దేశ పురోగతికి తోడ్పడుతూ తన పేరు చిర స్థాయిగా చరిత్రలో నిలిచి పోయేలా ఒక గుర్తింపు పొందటం అన్నది లక్ష్యంగా ఉండాలి .ఆ బాటలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి తన సత్తా చాటుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. […]