మెగా వారసురాలికి క్లీంకార అనే పేరు పెట్టిన సంగతిని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. అయితే చరణ్-ఉప్సీల బుజ్జాయికి ఈ పేరు పెట్టడం వెనుక ఉన్న రీజన్ను ఉపాసన తల్లి తాజాగా రివీల్ చేశారు.
మోడీ సర్కారు సామాన్యులకు శుభవార్త చెప్పింది. ఇంట్లో వాడే చాలా వస్తువులపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. దీంతో వీటి ధరలు భారీగా దిగిరానున్నాయి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐసీసీ ఇటీవల విడుదల చేసిన వరల్డ్ కప్ షెడ్యూల్ మీద టీమిండియా ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మ్యాచ్ల షెడ్యూల్ విషయంలో భారత జట్టుకు తీరని అన్యాయం జరిగిందని వాళ్లు ఆరోపిస్తున్నారు.
ఓటీటీ ఆడియెన్స్ను అలరించడానికి మరో మూవీ అందుబాటులోకి వచ్చేసింది. అదే ‘విమానం’. సముద్రఖని, అనసూయ భరద్వాజ్ లాంటి స్టార్ నటులు యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలోనే చూసేయొచ్చు.
క్రికెట్ ఆడే టైమ్లో గ్రౌండ్లో కొందరు ప్లేయర్లు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొందరు ఆటగాళ్ల చర్యలైతే వీళ్లేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అనేంతలా షాక్కు గురిచేస్తాయి. ఆసీస్ క్రికెటర్ లబుషేన్ చేసిన ఒక పని ఇలాగే హాట్ టాపిక్గా మారింది.
దేవాలయాలకు వెళ్లే వారు భగవంతుడి దర్శనం తర్వాత కాసేపు గుడి పరిసరాల్లో కూర్చోవడం పరిపాటి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం క్రికెట్ ఒక బిజినెస్గా మారిపోయిందని విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ అన్నాడు. జెంటిల్మన్ గేమ్లో మూడు దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని.. ఇది మంచిది కాదన్నాడు.