ఒడిశాలోని బాలాసోర్కు సమీపంలో జరిగిన పెను విషాదం నుంచి దేశ ప్రజలు ఇంకా బయటపడలేదు. అలాంటిది ఒక చోట రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను నందమూరి నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఇంత పెద్ద పొరపాటు అలా ఎలా చేస్తారంటూ నిలదీస్తున్నారు. అసలేం జరిగిందంటే..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ఆస్ట్రేలియా టీమ్ చీటింగ్ చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ జట్టు చేసిన ఒక చర్య ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
సరూర్నగర్లో అప్సర అనే యువతి మర్డర్ కేసు హైదరాబాద్ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఒక పురోహితుడు ఇంతటి ఘాతుకానికి ఎలా పాల్పడ్డాడని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో అప్సర ఇంటి యజమాని కీలక విషయాలు బయటపెట్టారు.
మెగా ఇంట సందడి నెలకొంది. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠీతో స్టార్ హీరో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులతో పాటు కొందరు అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారు.
మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు రోడ్డుపై నడిచి వెళ్తున్న ఒక మహిళపై బీర్ బాటిల్ విసిరారు. ప్రశ్నించిన ఆమె భర్త పైనా దాడికి దిగారు. దీంతో స్థానికులు వారికి సాయంగా ప్రతిదాడి చేశారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు సెలెక్షన్ విషయంలో భారత్ తప్పు చేసిందన్నాడు ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్. రోహిత్ అనవసరంగా ఒక ట్రాప్లో పడ్డాడన్నాడు.