చిన్నప్పుడు ప్రతి ఒక్కరు పలు ప్రశ్నలతో అమ్మ నాన్నలను వేధించిన వారే. ప్రశ్నలు కొన్ని సార్లు ఫన్నీగా అనిపించవచ్చు కానీ, కొన్సి సార్లు ఆలోచింప చేస్తాయి. ఆ ప్రశ్నలు చిన్నవే అయినప్పటికీ.. పెద్దల దగ్గర కూడా సమాధానం ఉండరు. ఎందుకంటే వారికి ఆ ప్రశ్న మొదులుతూనే ఉంటుంది. అటువంటి ప్రశ్నల్లో ఈ ప్రశ్న కచ్చితంగా ఉంటుంది.
తాతలు, ముత్తాతల కాలంలో ఏ ఇంట్లో చూసిిన గంపెడు మంది పిల్లలు ఉండేవారు. వారిని సాకలేక.. అనేక ఇబ్బందులు పడేవారు. చాలీ చాలని జీతంతో బతికేవారు. అయితే తర్వాత జనాభాను నియంత్రించేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణను తీసుకు వచ్చాయి. ముగ్గురు లేదా ఇద్దరు పిల్లలు పుట్టేవారు. ఇప్పుడైతే ఒక్కరితో సరిపెట్టేస్తున్నారు. కానీ ఈ జంట కాస్త భిన్నం.
ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లినప్పుడు..టికెట్ తీసుకుని మన రైలు ఏ ఫ్లాట్ ఫాంపై ఉందా అని టీవి వంక చూస్తాం. దానిలో ఏం టైంకి మన ట్రైన్ వస్తుందని చూస్తాం. ఆ ఫ్లాట్ ఫాంకి వెళ్లాక కూడా రైలు రాకపోతే.. అక్కడే ఉన్న టీవీ తెరపైనా కనిపిస్తున్న యాడ్సో, సినిమా ప్రమోషన్ చూస్తాం. అయితే పాట్నా రైల్వే స్టేషన్ లో మాత్రం అశ్లీల దృశ్యాలు దర్శనమిచ్చాయి.
ప్రేమించకపోతే ఓ తంటా, ప్రేమిస్తే ఓ తంటాలా తయారయింది నేటి యువత తీరు. ప్రేమించేంత వరకు తమ ప్రేమను అంగీకరించాలని రకరకాల చర్యలకు దిగుతారు యువకులు. తీరా అమ్మాయి ప్రేమిస్తే.. ఇక వారికి నచ్చినట్లు ఉండాలంటూ ఆంక్షలు విధిస్తారు. తనకు నచ్చని పనిచేసిందా ఇక అంతే సంగతులు. ఎంతటి దారుణాలకైనా తెగిస్తారు. అటువంటి ఘటనే ఏపీలో చోటుచేసుకుంది.
తెలంగాణ మిల్లెట్ మ్యాన్, డీడీఎస్ వ్యవస్థాపకులు పీవీ సతీష్ (77) ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జీవ వైవిధ్యం, ఆహార సౌర్వ భౌమ త్యం, మహిళా సాధికారికత కోసం ఉద్యమించడంతో పాటు ఎనలేని కృషి చేశారు.
కొన్ని ఘటనలు చూస్తుంటే దేశం ఎటు పోతుందోనన్న ఆశ్చర్యం కలిగించకమానదు. ఆ ఘటనల గురించి చదువుతుంటే బాధతో పాటు భయం, కోపం కూడా వస్తుంటాయి. అటువంటి ఘటనే ఇది. వరుసకు మరదలయ్యే గర్భిణీపై ఒ కామాంధుడు అత్యాచాారానికి ఒడిగట్టాడు. అయితే ఈ ఘటన అతడి భార్య చూస్తుండగానే చోటుచేసుకుంది. అంతేకాదూ..
సూపర్ స్టార్ రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్న అభిమానులు అనేక మంది ఉన్నారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా రానని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని పునరుద్ఘాటిస్తున్నప్పటికీ ఆయనను మాత్రం రాజకీయాలు వదలడం లేదు. ఇప్పుడు మరోసారి ఈ అంశంపై చర్చకు తావునిచ్చారు రజనీ.
యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, జోష్ వంటి యాప్స్లో తమ వీడియోలను పోస్టు చేసి ఫేమస్ అయ్యారు కొందరు. వారిలో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయలున్నారు. యూట్యూబ్ వీడియోలు, సిరిస్ లతో వీరంతా ఫేమస్ అయ్యారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డ షన్ను, దీప్తిలు... బిగ్ బాస్ 5 తర్వాత విడిపోయారు. అయితే ఇప్పుడు షన్ను చేసిన ఓ పనికి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అయితే ఈ గిల్లికజ్జాలు హద్దు మీరనంత వరకే. పడుతుందీ కదా అని భార్యను ఇష్టమొచ్చినట్లుగా తిట్టడం, కొట్టడం, వేధించడం చేస్తే సహించలేదు. భర్త వేధింపుల్ని ఏ భార్య కూడా భరించలేదు. చివరకు ప్రాణం తీయడమో, తీసుకోవడమో చేస్తోంది. తాజాగా తమిళనాడులో ఓ మహిళ ఏం చేసిందంటే
ప్రేమ కోసం పరితపించడం తప్పులేదు కానీ, ప్రేమించలేదన్న అక్కసుతో ప్రాణాలు తీస్తున్నారు కొందరు. ప్రేమ పేరుతో వెంటపడటం లేదంటే మరో వ్యక్తిని ప్రేమిస్తుందన్న కక్షతో వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంచిర్యాలలో ఓ ట్రాన్స్ జెండర్ అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.