ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎన్ని సినిమాలు చేసినా.. వాళ్ళ కెరీర్ ని మలుపు తిప్పి, గుర్తింపు తీసుకొచ్చే సినిమా ఏదొక టైంలో ఖచ్చితంగా వస్తుంది. అలాంటి సినిమాలు రావాలంటే.. రెగ్యులర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ.. ఓపికగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ.. హార్డ్ వర్క్ తో కష్టపడితే అవకాశాలు వస్తాయి.. ఆ అవకాశాలు కూడా ఆచితూచి కెరీర్ కు ఉపయోగపడే విధంగా ఎంచుకుంటే.. కెరీర్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు పైన ఫోటోలో చూస్తున్న పాప.. పూర్తిగా డబ్బు కోసం సినిమాలు చేసే రకం కాదు.. అలాగని మంచి కథలను వదులుకునే రకం కూడా కాదు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 విజయవంతంగా దూసుకుపోతోంది. దేశ నలుమూలల్లో ఎక్కడెక్కడో దాగి ఉన్న ప్రతిభావంతులను ఈ ప్రోగ్రామ్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తెలుగు ఓటిటి ఆహాలో ప్రసారమవుతున్న ఈ తెలుగు ఇండియన్ ఐడల్ లో.. రోజురోజుకూ కొత్త కొత్త పెర్ఫార్మన్స్ లతో పాటు ఎమోషనల్ మూమెంట్స్, ఇన్స్పైరింగ్ మూమెంట్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి.
చిత్రపరిశ్రమలో హీరోయిన్స్ ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుందో ఎప్పుడూ ఊహించలేరు. ఎందుకంటే.. తొంబై తొమ్మిది పాజిటివ్స్ ఉన్నా.. జరిగిన ఒకే ఒక్క నెగటివ్ పైనే అందరి ఫోకస్ పడుతుంది. సో.. ఎప్పటికప్పుడు హీరోయిన్స్ అన్ని విషయాలలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్స్ అందాలను భూతద్దం పెట్టినట్లుగా జూమ్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారని.. అలాంటివి పట్టించుకోకుండా ఉంటే మనశ్శాంతిగా ఉండలేమని అంటోంది గ్లామర్ బ్యూటీ వాణి భోజన్.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం "దాస్ కా ధమ్కీ". విశ్వక్ సేన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో.. నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. వరుసపెట్టి హిట్లు కొడుతూ.. మంచి ఊపు మీద ఉన్న విశ్వక్ సేన్ తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో తన సినిమా రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో తాజాగా ప్రకటించేశారు.
సినిమాలకు సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ జరిగినా.. అందరి దృష్టి హీరోయిన్స్ పైనే ఉంటుంది. ఎందుకంటే.. రెగ్యులర్ గా సినిమాలలో, సోషల్ మీడియాలో కనిపించినట్లు కాకుండా.. హాట్ హాట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించి అందరినీ అట్రాక్ట్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఓ సినిమా అవార్డుల వేడుకలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సరికొత్త కాస్ట్యూమ్ లో సందడి చేసింది.
ఇండస్ట్రీలో హీరోల వయసు పైబడినా వారు హీరోలుగానే కంటిన్యూ అవుతుంటారు. అదే హీరోయిన్స్ విషయానికి వస్తే.. మిడిల్ ఏజ్ రాగానే పక్కన పెట్టేసి.. తల్లి, అక్క, పిన్ని, వదిన అంటూ సైడ్ క్యారెక్టర్స్ కి పరిమితం చేస్తుంటారు. పెళ్లి అయ్యిందంటే చాలు.. ఇక హీరోయిన్స్ పని అయిపోయినట్లే అంటుంటారు. వయసు విషయంలో హీరోలకు లేని రూల్స్.. హీరోయిన్స్ కే ఎందుకు? అని అంటోంది హీరోయన్ భానుశ్రీ మెహ్రా.
పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చాక హీరోల నుండి చకచకా సినిమాలు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. కానీ.. పాన్ ఇండియా సినిమాలు కదా.. హీరోలు ప్రతి విషయంలో జాగ్రత్త పడుతుంటారు. ఎందుకంటే.. వచ్చిన పాన్ ఇండియా స్టేటస్ ని కాపాడుకోవాలని, ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదే పనిలో ఉన్నాడు.
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అనేది త్వరగా కెరీర్ ప్రారంభించడానికి ప్లస్ అవుతుందేమో. కానీ, సక్సెస్ లో మాత్రం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమాత్రం సపోర్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే.. ఎప్పటికైనా సినిమా కథలు ఎంపిక చేసుకోవాల్సింది, సక్సెస్ కొట్టాల్సింది సొంతంగానే. ఇప్పుడు మీరు పైన ఫొటోలో చూస్తున్న పాప.. ఎవరో తెలుసా? ఆమె కూడా ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తోనే అడుగుపెట్టింది.
ఇండస్ట్రీనే కాదు.. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా గ్లామర్ షోకి వేదికలుగా మారిపోతున్నాయి. హీరోయిన్స్ నుండి బుల్లితెర నటీమణులు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీలు.. ఇలా అందరూ ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసేందుకు రెడీ అయిపోతున్నారు. ఆ కోవకు చెందిన వారిలో 'దీప్తి సునైనా' ఒకరు.
నటుడు నందమూరి తారకరత్న కన్నుమూసి నెలరోజులు గడిచిపోయాయి. చిన్న వయసులోనే తారకరత్న చనిపోయేసరికి.. ఒక్కసారిగా నందమూరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ముఖ్యంగా తారకరత్న భార్య, పిల్లలు ఇంకా ఆయన్నే తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పటికీ తారకరత్నని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.