వేలూరు- ఈ మధ్య కాలంలో హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలే. అందులోను ప్రేమ ముసుగులో కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని కఠన చట్టాలు అమలు చేసినా అడవాళ్లపై దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రేమించింన వారినే మట్టుపెడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులోని వేలూరులో ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. వేలూరు వల్లలార్ ప్రాంతానికి చెందిన భారతిదాశన్, దీపలక్ష్మి దంపతుల కుమార్తె 16 ఏళ్ల […]
ఫిల్మ్ డెస్క్- ఆడవాళ్లు మీకు జోహార్లు.. శార్వానంద్, రష్మిక మందన జోడిగా నటించిన తాజా సినిమా. ఈ మూవీ మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్బంగా ఆదివారం ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్స్ కీర్తి సురేష్, సాయి పల్లవి తదితరులు అతిధులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లోనే ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్బంగా శర్వానంద్.. సాయి […]
హైదరాబాద్- ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ తరపున వ్యూహాలు రచించేందుకు ప్రశాంత్ కిశోర్ అస్త్రశస్త్రాలు సిద్దం చేస్తున్నారు. ఈమేరకు ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పీకే ఎత్తులు వేస్తున్నారు. రెండు రోజుల క్రితమే ప్రశాంత్ కిశోర్ […]
ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారం అయ్యే జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ, ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. జబర్దస్త్ షో ద్వార తనకంటూ ప్రత్యేక గుర్చింపు తెచ్చుకున్న అనసూయ, ఆ తరువాత పలు టీవీ షోలు చేస్తూనే, సినిమాల్లో నటిస్తోంది. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్ను పెంచుకుంటున్న అనసూయ, ఓవైపు తన మాటలతోనే […]
హైదరాబాద్- ఇప్పటి వరకు మనం బైక్ స్టంట్స్ మాత్రమే చూశాం. అప్పుడప్పుడు యువకులు రోడ్డుపై బైక్ తో సరదాగా స్టంట్స్ చేస్తుండటం మన కంట పడుతూనే ఉంటుంది. ఐతే ఇలా స్టంట్స్ చేయడం ప్రమాదకరం. రోడ్డుపై స్టంట్స్ చేయడం ప్రమాదకరమని, నేరమని పోలీసులు సైతం చెబుతుంటారు. బైక్ స్టంట్సే ప్రమాదకరమంటే.. ఇక ఆటోతో స్టంట్స్ అంటే ఇంకేత ప్రమాదకరమో. హైదరాబాద్ లో కొంత మంది అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆటోలతో స్టంట్స్ చేసి తోటి వాహనదారులను హడలెత్తించారు.పెద్ద పెద్దగా […]
హైదరాబాద్- కబ్జా.. ఈ పదాన్ని మనం చాలా సందర్బాల్లో వింటుంటాం. పట్టణాలు, నగరాల్లో ఖరీదైన స్థలాలను, పొలాలను కొంత మంది రాజకీయ నాయకులు, దాదాలు, రౌడీలు, అధికారవర్గాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు కబ్జా చేస్తుంటారు. ఐతే ఇప్పటివరకు జరిగిన కబ్జా కేసుల్లో కేవలం మగవాళ్ల పేర్లు మాత్రమే బయటకు వస్తుండగా, ఇప్పుడు ఏకంగా ఆడవాళ్లు కూడా కబ్జాలకు పాల్పడటం ఆసక్తిరేపుతోంది. అవును హైదరాబాద్ లో కిలాడీ లేడీ గ్యాంగ్ ఒకటి ఓ మహిళకు సంబందించిన స్థలాన్ని కబ్జా చేసింది. […]
శ్రీకాకుళం- గురువు.. మన దేశంలో గరువుకు ప్రత్యేక స్థానం ఉంది. తల్లి దండ్రుల తరువాత అంతటి గొప్ప స్థానం గురువుకు ఇస్తాం మనం. కానీ కొంత మంది వల్ల గురువుకున్న మహోన్నత విలువ దిగజారిపోతోంది. కొందరు గురువుల ముసుగులే చేసే ఆకృత్యాల వల్ల తీవ్ర తలవంపులు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పిల్లలకు మంచి, చెడులు నేర్పించాల్సిన టీచరే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. పాఠాలు చెప్పాల్సిన గురువు తరగతి గదిలో […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కొంత మందిని దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ పనిగట్టుకుని కక్ష్య సాధిస్తోందని, అందులో భాగంగానే సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించడం, బెనిఫిట్ షోలు రద్దు చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యింది. ఆ సమావేశంలో సినిమా టికెట్ ధరలు, […]
హైదరాబాద్- హైదరాబాద్ వేధికగా 19వ బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. వర్చువల్ విధఆనంలో మొదలైన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత, గిఫ్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు బిల్ గెట్స్, తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మానవాళి స్పందించిన తీరు ఆశించినంతగా లేదని బిల్గేట్స్ అభిప్రాయపడ్డారు. అయితే కరోనా వైరస్ మనకు ఎన్నో గుణపాఠాలు […]
హైదరాబాద్ క్రైం- హైదరాబాద్ మాదాపూర్ లో ఓ మహిళపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే, మరో ఘోరం జరిగింది. నగరంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్ధి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఈ ఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శేరిలింగంపల్లిలో చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి దూబేకాలనీకి చెందిన వెంకటాచారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కార్పెంటర్గా పనిచేసేవాడు. అతడికి భార్య ఉమారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరోనా సోకడంతో ఏడాదిన్నర క్రితం మరణించాడు. పెద్ద కుమార్తెకు పెళ్లికావడంతో మొయినాబాద్ లో ఉంటోంది. […]