మరోవైపు రిటైనింగ్ రూల్స్ ను కూడా బీసీసీఐ మార్చింది. లక్నో, అహ్మదాబాద్ ఎంట్రీతో వేలం కూడా మంచి ఉత్కంఠంగా మారే అవకాశం ఉంది.
వచ్చే సీజన్ ఎప్పుడు అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎక్కడా కూడా అధికారిక వార్తలు రాలేదు.
కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 2, 2022న ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
వచ్చే సీజన్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్- ముంబయి ఇండియన్స్ మధ్య జరగనుందని తెలుస్తోంది.
ఇంకో ఐదేళ్లు అయినా సరే తన చివరి మ్యాచ్ మాత్రం చెన్నై వేదికగానే ఉంటుందని ముందే ప్రకటించాడు ధోనీ.
ఇప్పుడు మాత్రం ఐపీఎల్ సీజన్ 15 మొదటి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో తలపడిన తర్వాత ధోనీ చెపక్ స్టేడియంలో తన ఐపీఎల్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతాడని తెలుస్తోంది.
ఇప్పుడు మాత్రం ఐపీఎల్ సీజన్ 15 మొదటి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో తలపడిన తర్వాత ధోనీ చెపక్ స్టేడియంలో తన ఐపీఎల్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతాడని తెలుస్తోంది.
ధోనీ వచ్చే సీజన్ లో రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.