నగరానికి చెందిన జయలక్ష్మి అనే విద్యార్థిని వరల్డ్ చిల్ట్రన్స్ పార్లమెంట్ ప్రధానిగా వ్యవహరిస్తోంది.
అంతేకాదు! డిగ్రీ చదువుతూనే పలు రకాల సామాజిక సమస్యలపై స్పందిస్తోంది.
గతంలో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ నుంచి ఓ పురష్కారాన్ని కూడా అందుకుంది.
జయలక్ష్మి సాధించిన విజయాలపై తెలుగు దినపత్రికలో ఓ స్టోరీ వచ్చింది.
జయలక్ష్మి సివిల్స్ సాధించటం కోసం ఎంతో శ్రమిస్తోందని, ఇందుకు ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించటం లేదని ఉంది.
జయలక్ష్మి తల్లిదండ్రులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తూ ఉంటారు.
సివిల్స్ శిక్షణ కోసం అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని జయలక్ష్మికి భరోసా ఇచ్చారు.