అయితే అలాంటి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో మందార పూలు ఎంతోగానో దోహదపడతాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఈ మందారంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది.